గోపీచంద్ వివాహానికి హాజరైన పవన్ కళ్యాణ్
posted on: May 14, 2013 11:38AM
టాలీవుడ్ హీరో గోపీచంద్ మ్యారేజ్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్లో వైభవంగా జరిగింది. హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మాను గోపీచంద్ వివాహాం చేసుకున్నారు. ఈ పెళ్ళికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, రానా సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు కూడా హాజరై నూతన వధూవరును ఆశీర్వదించారు. ఈ పెళ్లిని చూడ్డానికి భారీ సంఖ్యలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోపీచంద్ అభిమానులు కుడా తరలివచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. కనులపండువగా ఈ వివాహ మహోత్సవం జరిగింది.
.jpg)


.jpg)
.jpg)


